ANNOUNCE

    mutant strain : మొన్న మహారాష్ట్ర, గుజరాత్, నేడు కర్నాటకలో నైట్ కర్ఫ్యూ

    December 23, 2020 / 02:35 PM IST

    Karnataka Night Curfew  : ప్రపంచానికి మరోసారి కరోనా టెన్షన్ పెడుతోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో..కరోనా కొత్తరకం స్ట్రెయిన్ కలవర పెడుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయ�

    ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌రేట్‌ను ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఉంచుతారా?

    December 19, 2020 / 09:05 AM IST

    LRS slabrate : అనధికార ప్లాట్లు, అక్రమ లే-అవుట్ల క్రమబద్దీకరణను ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చింది. ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుని కూడా నెలరోజులైంది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అసలు ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ�

    తలైవా వస్తున్నాడు : డిసెంబరు 31న రాజకీయ పార్టీపై ప్రకటన

    December 11, 2020 / 01:30 PM IST

    Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక

    ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది

    December 8, 2020 / 04:58 PM IST

    Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్”‌ ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం త�

    వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

    November 9, 2020 / 07:32 PM IST

    cm jagan Financial assistance : వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ

    త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

    September 28, 2020 / 09:50 PM IST

    త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి �

    ఎన్నికల వేల నితీష్ తాయిలాలు : ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు.

    September 25, 2020 / 09:33 PM IST

    మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ ‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�

    జ‌పాన్ ప్రధాని రాజీనామా

    August 28, 2020 / 03:04 PM IST

    జ‌పాన్ ప్రధాని షింజో అబే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న ష�

    కరోనాతో జ‌ర్న‌లిస్టు మరణిస్తే…రూ. 10లక్షలు పరిహారం

    August 25, 2020 / 08:33 PM IST

    పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయ‌నున్న‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గుర్తింపుపొందిన‌(అక్రిడేటెడ్‌) జ‌ర్న‌లిస్టుల‌కు ఇది వ‌ర్తించ‌�

    డొనాల్డ్ ట్రంప్‌ తమ్ముడు కన్నుమూత

    August 16, 2020 / 02:48 PM IST

    అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్‌లోని ప్రెస్బి�

10TV Telugu News