Home » Announcement
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
తమిళ హీరో, సౌతిండియన్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఈ కారణంతోనే టీ20 వరల్డ్కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది.
కర్నాటక రాజకీయాల్లో సుదీర్ఘ గొడవ తరువాత, ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. యెడియరప్ప గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు.
రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదిమూలపు.. ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖ భగ్గుమంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.