Home » Announcement
సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న�
రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వలేదు అలాగని ఫామ్లో లేని శిఖర్ ధావన్నూ తప్పించలేదు. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండానే..వెస్టిండీస్తో వన్డే, టీ 20 సిరీస్లకు జట్లను ప్రకటించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జాతీయ సీని�
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందర్భమేమీ లేకపోయినా ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిని బలపర్చే విధంగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 4�
ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను జగన్ ప్రభుత్వం కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను వెల
హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.. మెనీమెనీ మోర్ రిటర్న్స్ అంటోంది సినీ ఇండస్ట్రీ. అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బర్త్ డేకు స్పెషల్ ఉంటుందని నాలుగు రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు. అనుకున్నట్లుగానే కొత్త సినిమా
స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�
మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక�
ఢిల్లీ: రైల్వే కూలీలకు..సహాయకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో లైసెన్సు కలిగిన 20 వేలమంది రైల్వే కూలీలకు, సహాయకులకు… రైల్వే సిబ్బంది మాదిరిగానే వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ పథక�
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశభక్తిని పెంపొందించేలా ఆదేశాలు జారీ చేసింది. విమాన సిబ్బంది చేసే ప్రతి ప్రకటన తర్వాత ‘జై హింద్’ అనే నినాదం వాడి ప్రకటనను ముగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎయిర�