Home » Announcement
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరం�
హస్తిన పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని ఈ సంధర్భంగా వినతిపత్రం ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి�
CM KCR meeting : టీఆర్ఎస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారాయన. 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. ఆ మీటింగ�
Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �
Bird flu diagnosis in 7 states across the country : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రో�
Tamannaah Bhatia Press Meet : టాలీవుడ్ నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ 11th Hour. ఈ సినిమాలో హింసనేది ఉండదని, ప్రతి సీన్ గన్లా పేలుతుందని అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సీరీస
కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కోవిడ్ 19 వల్ల తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడుతుంది. ఈ క్�
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.
ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు...జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.