-
Home » Another fire accident
Another fire accident
మహారాష్ట్ర గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి....
Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. అరియలూర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు....
Delhi : ఢిల్లీ బాలికల వసతిగృహంలో మంటలు…35మంది బాలికలను రక్షించిన సహాయసిబ్బంది
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ముఖర్జీ నగర్లోని మూడు అంతస్తుల పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భవనంలో రాజుకున్న మంటల నుంచి 35 మంది బాలికలను రక్షించారు....
Iraq Fire During Wedding : ఇరాక్లో ఘోర అగ్నిప్రమాదం…100మంది మృతి, 150 మందికి గాయాలు
ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు....
Benin Fire : బెనిన్ ఇంధన డిపోలో పేలుడు…34 మంది మృతి
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్లో జరిగిన పేలుడులో 34 మంది మరణించారు. నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలోకి నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.....
Ahmedabad Hospital : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..100 మంది రోగుల తరలింపు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....
Furniture Warehouse Fire breaks out : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి....
Fire Breaks out at Hospital: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..20 మంది నవజాత శిశువుల తరలింపు
ఢిల్లీ పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆసుపత్రిలో ఉన్న 20 మంది నవజాత శిశువులను కాపాడారు...
ఢిల్లీలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో మరోసారి మంటలు
ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.