Home » antarvedi temple
అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 12.29 నిమిషాలకు శుభముహర్తన స్వామి వారి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది.
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర�
బెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్ రూమ్లో భద్రపరిచారు. ఇక అమ్మవారి రథంలోని మూడు వెండి సింహాల ప్ర�
దుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో ఒక సింహం మాత్రమే ఉందని చెప్పారు. హిందువుల
బెజవాడ దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి పరిశీలించారు. గుడిలో మూడు వెండి సింహాలు మా�
అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ ద�
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చ�