-
Home » antarvedi temple
antarvedi temple
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
February 19, 2024 / 11:45 AM ISTఅంతర్వేది ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 12.29 నిమిషాలకు శుభముహర్తన స్వామి వారి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది.
అంతర్వేదిలో కొత్త రథం : స్వామి సేవలో సీఎం జగన్, హామీని నిలబెట్టుకున్న సర్కార్
February 19, 2021 / 09:22 AM ISTAntarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం…
బెజవాడ దుర్గగుడిలో చంద్రబాబు భార్య క్షుద్రపూజలు చేయించారు, మాయమైన 3 సింహాలు బుద్ధా వెంకన్న ఇంట్లో ఉన్నాయి
September 17, 2020 / 05:14 PM ISTఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో…
దుర్గగుడిలో నాలుగో సింహాన్ని బయటకు తీసిన అధికారులు
September 17, 2020 / 04:45 PM ISTబెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్…
ఆలయాల్లో అసలేం జరుగుతోంది.. దుర్గగుడిలో మూడు సింహాలు మాయంపై బీజేపీ సీరియస్
September 16, 2020 / 01:18 PM ISTదుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు…
దుర్గ గుడిలో మూడు సింహాలు ఏమయ్యాయో సాయంత్రంలోగా చెబుతాం, మంత్రి వెల్లంపల్లి
September 16, 2020 / 01:05 PM ISTబెజవాడ దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి…
CBI inquiry on Antarvedi : అంతర్వేదిలో కరోనా కలకలం, ఎస్పీ, ఇతర పోలీసులకు సోకిన వైరస్
September 13, 2020 / 06:45 PM ISTఅంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో…
దగ్ధం చేయడం అంటే చంద్రబాబుకి సరదా.. తుని రైలు, దేవుడి రథాల దగ్ధం వెనుకున్నది ఆయనే
September 12, 2020 / 04:15 PM ISTఅంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ…