Home » Anxiety
Visakhapatnam steel plant privatization : విశాఖపట్నం.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది ఉక్కు ఫ్యాక్టరీ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాలు, 32మంది ప్రాణత్యాగం కళ్లముందు మెదులుతాయి. కానీ.. అవన్నీ జ్ఞపకాలుగానే మిగిలిపోతాయా… ! ప్రైవేటీకరణ దిశగ�
Delhi : Maler Kotla muslims serves Zarda Pulav for farmers : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఏమాత్రం ఫలించటంలేదు. అయినా సరే తమ డిమాండ్స్ నెరవేరేవరకూ నిర�
Telangana Congress Leaders : కాంగ్రెస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు వెళ్లారు. మెయిన్ గేట్ వద్దనున్న సెక్యూర్టీ గార్డ్స్ లు అడ్డుకున్నా..తోసుకుని వెళ్లిపోయ�
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది తమ ఇళ్లలో నివసించని వారితో సురక్షితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కష్టతరం చేసింది. అంతేకాకుండా సాన్నిహిత్యం లేకపోవడం ఉహించని పరిణామాలను కలిగిస్తుంది. శారీరక స్పర్శ లేకుండా ఉండటం … ఆందోళన, నిరాశ మరియు �
లాక్ డౌన్ సమయంలో పారవశ్య మాత్రల(ecstasy pills) కోసం భారీగా డిమాండ్ ఉండింది. గత కొన్ని నెలల్లో, విదేశాల నుండి పంపబడుతున్న అనేక ఈ విధమైన సరుకులను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. నెదర్లాండ్స్ నుండి అక్రమ రవాణా చేస్తున్న పారవశ్య మాత్రలు కలిగిన రెండు అంత�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన లాక్డౌన్ రూల్స్ ప్రజలపై మానసికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. దశల వారీగా పొడిగిస్తున్న లాక్ డౌన్ లాభమే తెచ్చిపెట్టిందా.. ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ కుంగదీసిందా ఓ సారి చూద్దాం. రోజువారీ ఎక్సర�
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�
PNB బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా నీరవ్.. లండన్ కోర్టులో తాజాగా బెయిల్ అప్పీల్ చేశారు. తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనత�
మెట్రో రవాణా భద్రతకు పేరుగా భావించిన ప్రయాణికుల్లో ఆందోళన, అనుమానం మొదలైంది. మెట్రో ఇన్నాళ్లూ సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపతున్నాయి. మెట్రో స్టేషన్లలో