Home » Anxiety
కొందరిలో నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. సాధారణంగా చిన్న వయసులో ఉండే ఈ అలవాటు యుక్త వయసు రాగానే పోతుంది. అయినా ఈ అలవాటు వేధిస్తుంటే వైద్యులని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎవరి జీవితంలో ఏం జరిగినా వారి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అనుక్షణం వాటిని ఫాలో అవుతూ అప్ డేట్లు పెట్టుకునేవారు ఎక్కువయ్యారు. ఇక వాటిని చూసుకుంటూ ఇతరులు ఎలా స్పందిస్తున్నారని చెక్ చేస్తూ తెలీని ఒత్తిడికి గురవుతున్నార
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
కొద్దిగా ఒత్తిడి ఉంటే మంచిదే. అదే ఎక్కువైతే ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా ఎన్నో మానసిక, దాని ద్వారా శారీరక సమస్యలూ ఎదురవుతుంటాయి.
ఆల్కహాల్ ఒక సహజ నిస్పృహకలిగిస్తుంది. ఇది శరీరాన్ని శాంతింపజేస్తుంది, అయితే దాని ప్రభావం తగ్గిన తర్వాత ,మునుపటి కంటే ఎక్కువ ఆత్రుతగా ఉంటారు. అధికమోతాదులో మద్యం సేవించటం వల్ల డిప్రెషన్కు దారి తీస్తుంది.
తియ్యటి పదార్ధాలు ఆందోళన , వత్తిడిలను అదుపు చేస్తాయనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి వీటిని తీసుకునే వారిలో సమస్య మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మానసిక ఒత్తిడి దూరం కావాలంటే.._
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. రోజురోజుకీ కొత్త స్ట్రెయిన్లు, వేరియంట్లతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
Covid survivors diagnose conditions: కరోనా నుంచి కోలుకున్న ముగ్గురిలో ఒకరు న్యూరోలాజికల్ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆక్స్ ఫర్డ్ కొత్త అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన ఆరు నెలల కాలంలో ఈ తరహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు రీసెర్చర్లు తేల్చ
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్లో 400 నుంచి 500 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు.