Home » AP Assebly Elections 2024
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు.
ప్రతిపక్షం శాసన సభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్టును ఆమోదించింది. టైట్లింగ్ యాక్ట్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటే ఎందుకు టీడీపీ సభలో మద్దతు ఇచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ�
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
కేవలం పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు.
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
ఆదివారం ఉదయం సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖ పట్టణం జిల్లాలోని జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది.
19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..