-
Home » AP Assembly 2024
AP Assembly 2024
పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్.. పయ్యావుల కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
మండలిలో శాంతిభద్రతలపై చర్చ.. వైసీపీ సభ్యులకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్
గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని అనిత విమర్శించారు. పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు.
అసెంబ్లీ లాబీలో చింతమనేని, పల్లె రఘనాథ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కోడలు విషయం ప్రస్తావిస్తూ..
నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్ లు ఇప్పించుకున్నారని చింతమనేని ..
శాసనమండలిలో మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యుల నిరసన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
బుధవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే విజయనగరం జిల్లా గొర్ల మండలంలో డయేరియాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
అలా జరిగిఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది : సీఎం చంద్రబాబు
ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు.
వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు
వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..
అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నేత. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవటం చాలా సంతోషంగా ఉందని పవన్ అన్నారు
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు.. ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ...
ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి.. రేపు ప్రమాణస్వీకారం
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.