Home » AP Assembly Budget session
వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు
10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను న�
వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్�
బుధవారం సాయంత్రం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. గురువారం ఉదయం సభ తిరిగి ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ము