-
Home » AP Assembly elections 2024
AP Assembly elections 2024
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంపై క్లారిటీ.. ఏయే జిల్లాలో ఎంత వచ్చిందో తెలుసా?
Voting percentage: తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం
Allu Arjun Nandyal Tour : ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖా పరమైన విచారణ జరపాలని, ఎస్పీతోపాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది.
హై టెక్నాలజీతో నిఘా!
AP Elections : హై టెక్నాలజీతో నిఘా!
ఓటు వేసేందుకు సొంతూళ్లకు.. హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే చాన్స్.. ఈసారి అక్కడ ఎగిరే జెండా ఏది?
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
టీడీపీకి బిగ్ షాక్.. రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న నేతలు
టీడీపీ రెబల్ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ కు భారీగా టీడీపీ అసమ్మతి శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.
మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ఇవాళ బ్రేక్.. మ్యానిఫెస్టోను ఫైనల్ చేయనున్న సీఎం జగన్!
సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్..
ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ.. రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు
పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆసక్తి చూపడం లేదని సమాచారం.