Home » ap assembly elections
కర్నూలు జిల్లా పత్తికొండ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు.. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్. మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.
కర్నూలు: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. టీడీపీ నుంచి కర్నూలు