Home » ap assembly elections
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది.
ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్..!
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు జగన్. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. నేను మతవివక్ష చూపించను. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడను.
ఎలా సర్వే చేస్తాము అనేది ఎవరికీ చెప్పబోము అన్న చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో కొత్త పద్ధతిని పాటిస్తామన్నారు.
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు అని అడిగారు.
సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?
ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనే అంశంపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో