-
Home » ap assembly elections
ap assembly elections
ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇంత ఉత్కంఠ ఎందుకు నెలకొందో తెలుసా?
ఎగ్జిట్ పోల్స్పై ఏపీ పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా..
ఏపీలో పోలింగ్.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు!
ఏపీలో పోలింగ్ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
పిఠాపురం నుంచి పవన్ బరిలోకి.. ఈనెల 23నే నామినేషన్..!
Pawan Kalyan : జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
వైసీపీ ఇన్ఛార్జ్ల నియామకం .. గాజువాక ఇన్ఛార్జ్గా గుడివాడ అమర్నాథ్
YSRCP 12th List : అమర్నాథ్ పోటీపై సందిగ్ధత తొలగింది. గాజువాక సమన్వయ కర్తగా గుడివాడ అమర్నాథ్ను వైసీపీ అధిష్టానం.
ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. 12 అంశాలతో ఉమ్మడి మ్యానిఫెస్టో రెడీ..!
TDP And Janasena Combined Manifesto : టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముక వ్యూహం అంశాలతో ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించారు. ఈ నెలలోనే మ్యానిఫెస్టోను విడుదల చేయాలని సమావేశంలో జనసేన-టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మార్పు టెన్షన్.. సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు..
పవన్ పంచతంత్ర
పవన్ పంచతంత్ర
ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతాం అంటూ ప్రతిజ్ఞ చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ లో ఈ లక్షణాలు ఉన్నాయా?
ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం
చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.