Home » ap cabinet expansion
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
ఏపీ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇద్దరు కొత్త వాళ్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారితో బుధవారం
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? కొత్త మంత్రులు ఎవరు? కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం, జూలై 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు మంత్రి
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో
ఉన్నవి రెండు. ఆ రెండింటిని అటు ఇటు ఇటు అటు మార్చి సీట్లు ఫిల్ చేయాలి. అదే సమయంలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఇదే ప్రస్తుతం జగన్ మదిలో ఉన్న ఆలోచన. ముహూర్తం ఫిక్స్ చేసినంత ఈజీగా సమీకరణాలు తేల్చయడం కుదరదు. సీనియర్లు, కొత్త కొత్త సమీకరణాలతో ప్లానింగ్ సిద్�