-
Home » ap capital
ap capital
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అమరావతి ఇక అన్స్టాపబుల్..! ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు..! కొత్త ఏడాదిలో గెజిట్ విడుదల?
భవిష్యత్లో మళ్లీ రాజధాని మార్పుపై ఎలాంటి నిర్ణయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభం..
పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన లేటెస్ట్ షెడ్యూల్ ఇదే.. మోదీ, చంద్రబాబుతోపాటు వేదికపై కూర్చునేది వీళ్లే
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.
ప్రధాని మోదీ అమరావతి టూర్.. ఏఏ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారంటే.. పూర్తి వివరాలు ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం- సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.