-
Home » ap capital
ap capital
రాజధానిపై వైసీపీ లీడర్ల మల్టీపుల్ వెర్షన్స్..! ఎందుకీ డైలమా.. కన్ఫ్యూజనా? స్ట్రాటజీనా?
2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అసెంబ్లీలో ఏపీ రాజధానిగా అమరావతి అని చర్చకు వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ కూడా రైట్ రైట్ అనేసింది. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చాక మూడు రాజధానులు అన్న నినాదం ఎత్తుకుంది.
ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇది కీలక పరిణామం. ముఖ్యంగా సెక్షన్ 5లో సవరణలు చేశారు.
ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు జగన్. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు.
అనుకూలమా? వ్యతిరేకమా? రాజధాని అమరావతిపై పార్లమెంట్ సాక్షిగా వైసీసీ స్టాండ్ ఏంటి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్ను తీసుకుంది.
2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.