-
Home » AP capital Amaravathi
AP capital Amaravathi
కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన అమరావతి రైతులు..
June 23, 2024 / 08:25 AM IST2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ ..
అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి కొత్త కళ
June 11, 2024 / 12:51 AM ISTAp Capital Amaravati : అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి నూతన కళ
అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి నూతన కళ, మళ్లీ మహా నగర నిర్మాణ పనులు మొదలు
June 10, 2024 / 09:33 PM ISTఅమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహా నగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా, సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయ్.
ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం
June 10, 2024 / 06:34 PM ISTప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.
Pawan Kalyan: ఏపీ రాజధాని అమరావతే..!
March 14, 2022 / 09:18 PM ISTఏపీ రాజధాని అమరావతే..!
Amaravathi: ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు..!
March 4, 2022 / 10:35 AM ISTఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు..!
Amaravathi Farmers : 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ.. అనుమతి కోరిన అమరావతి రైతులు
December 4, 2021 / 04:21 PM ISTరాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..
AP BJP : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలి సోము వీర్రాజు సవాల్
December 4, 2021 / 12:09 PM ISTఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని...
AP Govt : జనంలోకి వెళుతాం, జనాభిప్రాయంతోనే మూడు రాజధానుల ఏర్పాటు!
November 22, 2021 / 06:05 PM ISTప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
Amaravathi: అమరావతి.. ఆంధ్రులందరికీ రాజధాని.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
November 16, 2021 / 03:41 PM ISTఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు.