Home » AP Capital Issue
క్లారిటీ వచ్చేసింది. ఎజెండా ఫిక్స్ అయ్యింది. సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్ మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు.
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?
మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లిని పంపించావు, తల్లిని పంపించావు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ అమరావతి రాజధాని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు.
విభజన హామీలను అమలు చేయాల్సింది కేంద్రమే..
అమరావతి ప్రాంతం శాసన రాజధానిగానే ఉంటుందని మంత్రి సుచరిత తెలిపారు. కానీ మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై తమకు స్పష్టత ఉందన్నారు.
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసులపై నేడు హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలపై
రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్ర
మూడు రాజధానులు అంశంపై ఏపీ మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన రాజధాని తరలింపు ఆగదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశ�