Home » AP Cinema Ticket Price Issue
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్ నర్సింహారావు ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు...
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం. ఇప్పుడున్న కరోనా........
కరోనా వచ్చిన తర్వాత నుంచి దాసరి నారాయణరావు లేకపోవడంతో తనంతట తానే ముందుకి వచ్చి సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి పరిశ్రమ కోసం మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రెండు రాష్ట్రాల...........
గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా చిరంజీవి, నాగార్జున కలిసి ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం పెట్టి సమస్యల్ని చర్చించారు. ఇప్పుడు చెప్పిన దాని బట్టి మళ్ళీ ఇండస్ట్రీ ప్రముఖులతో..........
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడిన వారందర్ని ఉద్దేశిస్తూ.. ''నేను ఇండస్ట్రీ పెద్దగా జగన్ ని కలవలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. మీ అందరికి ఇండస్ట్రీ బిడ్డగా ఒకటే చెప్తున్నాను......
చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గారితో జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా సాగింది. పండగ పూట సోదరుడిగా పిలిచి విందు భోజనం పెట్టారు. ఆప్యాయతని చూపెట్టారు. వారితో కలిసి లంచ్ చేశాను...
నానితో భేటీ తర్వాత కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో మళ్ళీ సినిమా సమస్యలపై పోస్టులు చేస్తూనే ఉన్నారు. సినిమా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇవాళ కూడా వరుస ట్వీట్లు...
తాజాగా ఆర్జీవీ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ రేట్లపై ట్వీట్ చేశారు. ఆర్జీవీ.. ''మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టికెట్ రేటు రూ.2,200..........
ఆర్జీవీ-నాని భేటీతో సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల దృష్టి ఈ మీటింగ్ పైనే ఉంది. అమరావతి సెక్రెటేరియట్ చేరుకున్న ఆర్జీవీ పేర్ని నానితో కలిసే ముందు మీడియాతో ఆర్జీవీ మాట్లాడుతూ...........
రచయిత సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏపీ సినిమా టికెట్ల అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన సినిమా టికెట్ ధరల్ని ఉద్దేశిస్తూ...........