తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
నో క్వశ్చన్ అనే పదాన్ని బాస్టర్డ్ అనే విధంగా చిత్రీకరించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తన నోటి నుంచి ఎప్పుడూ బూతులు రావన్నారు. మార్షల్స్ వద్ద తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, మూడు గంటల పాటు తాను అనని దాన్ని అన్నట్లు చూపించారన
మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటరాఫ్ పాయింట్గా మారిన ఈవీఎంల పని తీరుపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఓటమి భయంలో ఉన్న ప్రతిపక్షాలు ఈవీఎంలపై నిందలేస్తున్నాయని ప
ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం
అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు
అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్ను
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరుగనుంది. అయినా..ఇప్పటికీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం, సీఎస్..బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాట వినని అధికారులతో తాడో పేడో తేల్చుకోవడానికి బాబు రెడీ అయిపోతున్నారు. న
అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ
ఏపీ సీఎం చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ట్వీట్లతో విచుకుపడ్డారు. సోనియా ఏపికి సమన్యాయం చేసిందని బాబు అంట
చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా