Home » AP CM Jagan Mohan Reddy
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
జీ-4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనికి ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో...
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశాడు. కుంబ్లేను సీఎం జగన్ కండువాతో సత్కరించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
CM Jagan Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతు బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్
కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలన్నారు ఏపీ సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా..24 గంటల 13 వేల 756 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ప్రస్తుతం 1,73,622 యాక్ట�
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
‘పుష్ప’ తర్వాత మరో ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు ‘అల్లు అర్జున్’. మహి వి రాఘవ్తో ఓ సినిమా చేయబోతున్న అల్లు వారబ్బాయి… సింగిల్ సిట్టింగ్లోనే కథను ఫైనల్ చేసాడట. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. అయితే.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్�