Home » ap cm jagan
రియలన్స్ జియో సంస్థ ఏర్పాటు చేసిన 100 టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ టవర్లను జగన్ ప్రారంభించారు
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
సీఎం జగన్ మాకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మీకు అండగా ఉండదు. అలాఅని ఎవ్వరికి అండగా బీజేపీ ఉండదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని జీవీఎల్ చెప్పారు.
మీ నాన్న వైఎస్ చంద్రబాబుని ఏమి చేయలేకపోయారు. ఇక నువు ఏమి చేస్తావ్ జగన్, నాలుగేళ్లుగా చంద్రబాబు వెంట్రుక కూడా తాకలేదు. ఇక ఈ ఏడాదిలో ఏమి చేయగలరు.
అక్రమ మట్టి తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది? దళితులపై దాడి ఘటనలో నిందితులను ప్రభుత్వం ఎందుకు రక్షించాలని చూస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు రాసిన లేఖలో ప్రశ్నించారు.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఇటీవలే క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపాడు. ఏపీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడపల్లి వద్ద ఊరూరా చెరువుల పండగలో కవిత పాల్గొంటారు.
చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని...
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా, పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.