Home » ap cm jagan
ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎఆర్ కుటుంబానికి భక్తుడిని అని, షర్మిల వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.
ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. జగ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
క్రిస్మస్ పండుగ అనగానే శాంతా క్లాజ్ గుర్తొస్తాడు. శాంతా క్లాజ్ వస్తాడు.. బహుమతులు ఇస్తాడు అని పెద్దలు, పిల్లలు ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ శాంతా క్లాజ్ వేషంలో ఉన్నది ఎవరు? ఎవరికి సాయం చేసారు? కనిపెట్టండి.
టీడీపీ సభకు 600 కోట్లు ఖర్చు చేశారు.. బుద్ధిఉన్నవాడు ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా అంటూ పాల్ విమర్శించారు. జగన్ కు ప్రభుత్వాన్ని ఎలా నడపుతున్నారో ..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. పరిపాలనలో, ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా