Home » ap cm jagan
సీఎం జగన్, ఆయన అనుచరులు మాత్రమే లబ్ది పొందుతున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందన్నారు.
మూడేళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారని సత్యప్రసాద్ అన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే ,,,
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు అవినీతిపై చంద్రబాబుకు రిమాండ్ విధించినా ప్రశ్నిస్తా అన్నవాడు పశ్నించడు.. 371 కోట్లు ఎక్కడికి పోయాయి..? అందరూ కలిసి వాటా పంచుకుంటారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు జైలుకెళ్లడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో ఏపీకి రానున్నారు.
చంద్రబాబుది తవ్వేకొద్ది పాపాలపుట్ట. చంద్రబాబుకు ఐటీ నోటీసులది పెద్ద స్కాం. సింపతీకోసం చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నాడు.
విశాఖ ఎన్ఐఏ కోర్టులో జగన్పై దాడి కేసు విచారణ
తెలంగాణాలో డిసెంబర్లో, ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేగా, ఏపీలో ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ చెప్పారు.
జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదని, భూముల సెటిల్మెంట్లుచేసి వేల కోట్లు సంపాదించాడు. రుషికొండను కొట్టేసి బొడిగుండు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా నాశనం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నార
ప్రత్యేక హోదాకోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద ప్రతిసారి మెడలు వంచుకొని నిల్చుంటుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని గిడుగు రుద్రరాజు అన్నారు.