Home » AP CM Relief Fund
వరద సాయం మీద విమర్శలకు.. టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో పాటు జగన్ ఇస్తానన్న కోటి రూపాయల తేవడంతో.. ఫ్యాన్ పార్టీ డైలామాలో పడింది.
సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
ప్రభాస్ పెద్ద మనసు.. వరద బాధితులకు రూ. కోటి సాయం
వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టాలీవుడ్ హీరోలు వరుసగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపి వరద బాధితుల సహాయార్ధం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.....
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతుంది. ఈ కకర కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు సపోర్ట్గా పలువురు సాయం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేస్తుండగా.. ఇప్పటికే పలు �
కరోనా (కొవిడ్-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనాపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాయి. కరోనా బాధితులకు అవసరమైన వైద్యసదుపాయాల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రి�