AP CM

    ఈ రాత్రికి ఢిల్లీలోనే జగన్ : అమిత్ షాతో భేటీలో ఏం చర్చిస్తారు!

    February 14, 2020 / 03:47 PM IST

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్..  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు. మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై షాతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఈ రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020)కి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్న�

    జగన్‌ హస్తిన పర్యటన వెనుక అసలు సీక్రెట్!

    February 14, 2020 / 12:52 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఓ సీఎం వెళ్తున్నారంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలే చర్చకు వస్తాయని అనుకోవడం సహజమే. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడానికి వెళ్తున్నారంటే మాత్రం రాజకీయాంశాలే ఎక్కువగా ప్రస్త

    ఏం చర్చించనున్నారు : అమీత్ షాను కలువనున్న సీఎం జగన్ 

    February 13, 2020 / 05:48 PM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జగన్‌ సమావ�

    గంటన్నరపాటు ప్రధాని మోడీతో జగన్ ఏం చర్చించారు..

    February 12, 2020 / 12:57 PM IST

    ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్

    రాజమండ్రి ఎస్పీని మెచ్చుకున్న సీఎం జగన్. ఎందుకంటే?

    February 8, 2020 / 10:03 AM IST

    ‘రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్ చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు (ఫిబ్రవరి 8, 2020)న రాజమండ్రీలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రారంభోత్సవం చేశాం. అంతేకాదు ఈ నెలాఖరు కల్లా ఇలాంటి పోలీస్ స్టేషన్లు  రాష్ట్రంలోని 13జిల్�

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

    January 31, 2020 / 09:29 AM IST

    ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,

    సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు

    January 24, 2020 / 10:21 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి ఒక ఉన్మాది..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా..11 మంది ముఖ్యమంత్రులను చూశా..కానీ..ఇలాంటి సీఎంను చూడలేదు..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..బండ బూతులు తిడుతున్నారంటూ టీడీపీ �

    జగన్ కు జై కొట్టిన సంచిత : 3 రాజధానులపై అశోక్ గజపతి రాజుకు కూతురు షాక్

    January 23, 2020 / 08:02 AM IST

    ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ �

    బిగ్ బ్రేకింగ్ : విశాఖలో గణతంత్ర వేడుకలు రద్దు

    January 21, 2020 / 05:56 AM IST

    విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే రిపబ్లిక్ డే వేడుకలు

    మూడు రాజధానులపై ఆర్డినెన్స్ : సీఎం జగన్ సంచలన నిర్ణయం

    January 21, 2020 / 04:48 AM IST

    ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం

10TV Telugu News