Home » AP Corona 24 hours
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా...184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.