AP Corona Upadate

    AP Corona Upadate : తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

    July 4, 2021 / 05:32 PM IST

    ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కొత్త కేసులు రాగ, చిత్తూరు జిల్లాలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అ�

10TV Telugu News