Home » AP Covid-19 cases
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 11 నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. కర్ఫ్యూ రిలాక్సేషన్ సమయాన్ని మరింత పెంచింది ఏపీ సర్కార్.. రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించింది.
ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దాదాపు 2వేల కొత్త కేసులు
తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీర
దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోరలు చాచింది.
కోవిడ్ మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేదు. అన్ని చోట్ల రెచ్చిపోతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏపీలోనూ కరోనా తీవ్రత పెరిగింది. రోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగ�
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది.