Home » ap election 2024
ఈసీఐ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఈ నిబంధనలను అమలు చేస్తుంది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే ఉంది. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో జనసేన నేత నాగబాబు కాకరేపుతున్నారు.
బైరా దిలీప్ చక్రవర్తి గతంలో నాగబాబుతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేసిన వారే కావడంతో... ఆయన బుజ్జగించడం
భీమవరంలో సొంత ఇంటికోసం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని అనువుగా ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.