Home » ap election 2024
చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్కపైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఎర్ర కాలువ బ్రిడ్జి వద్ద వ్యాన్, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
ప్రతిపక్షం శాసన సభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్టును ఆమోదించింది. టైట్లింగ్ యాక్ట్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటే ఎందుకు టీడీపీ సభలో మద్దతు ఇచ్చింది.
, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై చిరంజీవి స్పందించారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి..
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు
నాయకులు ఓటర్లకి ఇచ్చేది మన డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి.. కానీ, బాగా ఆలోచించి ప్రజలకు మంచిచేసే నాయకుడ్ని ఎంపిక చేసుకొని ఓటు వేయండి అంటూ మోహన్ బాబు ఓటర్లకు సూచించారు.