Home » ap election 2024
మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. దేశం మొత్తం ఏపీ ఫలితాలను చూసి షాక్ అవబోతోంది. ప్రశాంత్ కిశోర్ ఊహించనంత స్థాయిలో సీట్లు రాబోతున్నాయని జగన్ అన్నారు.
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలపై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. గత ఎన్నికల కంటే అత్యధిక మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వెళ్లారు. క్యూలైన్ ఉండటంతో.. క్యూలైన్ కాకుండా ఓటు వేసేందుకు నేరుగా వెళ్లారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉధ్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఈవీఎంలను ద్వంసం చేశారు.