Home » Ap Elections 2024
ఆంధ్రప్రదేశ్లో అలర్లపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల ప్రచారంకోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు.
Andhra Pradesh Sps: ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడంతో ఈసీ స్పందించింది.
పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.
High Alert in AP : ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ఇంటలిజెన్స్ అలర్ట్
SIT formation: సిట్లో ఎవరెవరు ఉంటారు?
YCP Leaders: ట్రాన్స్ఫర్ జరిగిన చోట మాత్రమే గొడవలు జరిగాయని తెలిపారు. ఎన్నికల రోజే పెద్దారెడ్డి వాహనాలపై..