Home » Ap Elections 2024
సీఎం జగన్పై దాడి.. ఎవరి పని?
జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
YS Jagan: జగన్ బస్సులో వెళ్తున్న సమయంలో ఆయనను చూసేందుకు చాలా మంది
పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల యుద్ధంలో సొంత వారిని దారికి తెచ్చుకోవడమే ఆ నేతలకు ప్రధాన సమస్యగా మారింది.
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.
ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ఇలాంటి వారిని అంగీకరించరు.
మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.
Chandrababu Pawan Kalyan Speech : ఏపీలో ఈసారి కూటమిదే అధికారం