Home » Ap Elections 2024
ప్రస్తుతం బీజేపీతో టీడీపీ చేతులు కలిపింది కాబట్టి అధికారులంతా ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు.
ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
పవన్పై ముద్రగడ ఆగ్రహం
ధర్మాన కోటను బద్ధలుకొట్టిన బగ్గు రమణమూర్తి మరోసారి చాన్స్ ఇవ్వాలని కోరుతుంటే.. తమ కంచుకోటను కాపాడుకోడానికి ధర్మాన కుటుంబం కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తోంది.
అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ టికెట్ ను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.