Home » Ap Elections 2024
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్.
పేరుకు రెండుపార్టీలు సమన్వయంతో పనిచేయాలని చెబుతున్నా, టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా..
అందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.
24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఆంజనేయులు నివాసానికి వెళ్లి కలిశారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది.
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు.
టీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.