Home » Ap Elections 2024
టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం టెన్షన్ గా మారుతోంది.
Narsapuram: ఆ ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశ వదులుకోకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం..
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తాజా రాజకీయ సంచలనంగా మారారు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ.
టీడీపీ-జనసేన కూటమి ఈ దిశగా ఆలోచించకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల్లో లేనిపోని అపోహలకు దారితీస్తోంది.
నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారుతోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు.
లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
పవన్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో ముఖ్య నాయకులు..
ఎన్నికల వేళ టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ-జనసేన సూచనప్రాయంగా నిర్ణయించాయి.