Home » Ap Elections 2024
రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడం... ఇద్దరు కూడా దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తుండటం వల్ల ఆ ఇద్దరికీ ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిష్క్రమణతో వచ్చిన ఈ కొత్త చిక్కును ఎలా పరిష్కరిస్�
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
Anantapur Urban Assembly constituency : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ పై టీడీపీ, జనసేనలో ఉత్కంఠ నెలకొంది. అర్బన్ టికెట్ తమదే అంటూ జోరుగా రెండు పార్టీలూ ప్రచారం చేసుకుంటున్నాయి. గతంలో ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ పోటీ చేస
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి పెట్టనున్నారు.
నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.