Home » AP governament
గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
టెట్ పరీక్షకు మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా, వీరు పరీక్షలు రాసేందుకు 120 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని విద్యాశాఖ బొత్స సత్య నారాయణ తెలిపారు.