Home » AP government
అనంతపురం రేంజ్ డీఐజీగా ఆర్ఎన్.అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎమ్.రవి ప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP 10th Exams 2023 : ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి (10th Class) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబం�
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం చేరింది. రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్�
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో �
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్ష
ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు వివరాలు తెలిపారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని అన�
ఏపీ సర్కార్ కు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.