Home » AP govt employees
జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే తాము చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని...
ఏపీ ఉద్యోగులకు జనవరి జీతాలు కష్టమేనా..?
ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది.
మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.
పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.
సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి...
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోల రద్దుపై ఆందోళనలను ఉదృతం చేస్తున్నాయి.
ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.
కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.