Home » ap govt
మూడు రాజధానుల బిల్లు రద్దు_
అమరావతిపై ఏపీ కేబినెట్ లో చర్చించామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి నాని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని కొడాలి నాని విమర్శించారు
ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మెరుగైన ప్రతిపాదనలతో బిల్లును సభ ముందుకు తెస్తామని CM జగన్ చెప్పారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చి
పీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తోందని సీరియ్ అయ్యింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్కు..
ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.