Home » ap govt
ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి...
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు.
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎవరికంటే..!
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా..
ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది మరో రూ.1.438.08 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే..
ఏపీలో మళ్ళీ విద్యుత్ కోత మొదలైంది. ఇటు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి లేకపోగా.. బహిరంగ మార్కెట్ లో కొందామన్నా విద్యుత్ దొరకకపోవడంతో కోతలు విధిస్తున్నారు. నిజానికి వాతావరణం వేడిగా..
ఈనోటిఫికేషన్ ద్వారా 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్స
స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళలు) ఖాతాల్లో ఆసరా పథకం రెండో విడత నిధులు జమకానున్నాయి. అక్టోబర్ 7న డ్వాక్రా మహిళల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి జగన్