Home » ap govt
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గామ్ర, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సచివాలయ ఉద్యోగులు రెండేళ్లపాటు ప్రొబేషన్లో..
వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై మండిపడ్డారు. పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు విష ప్రచారం ప్రారంభించారని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలకు మాత్రమే వాటర్ ప్లస్ ట్యాగ్ ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు సిటీలకు అవకాశం దక్కింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ట్యాగ్ లను..
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఏపీ ప్రభుత్వ సమాచారం లీక్..?
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలు చిచ్చు పెట్టాయి. నీటి విషయంలో ఏపీ,తెలంగాణాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రా దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్కి అనుమతి ఇచ్చింది.
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సంచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఇందుకోసం పరీక్షా, ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేసి వీరిని ఉద్యోగాలలోకి తీసుకున్నా.. కొద్దికాలంగా
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రభుత్వం రెడీ అయ్యింది. 3వేల 393 మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.