Home » ap govt
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్లో టాప్ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభ�
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద�
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లన�
రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పెన్ను, పేపర్ లేకుండానే విద్యార్థులంతా పాసైపోయారు. గత ఏడాది ఇదీ.. అదీ అని లేకుండా టెన్త్ నుండి పీజీల వరకు.. టెక్నీకల్ కోర్సులతో సహా అన్నీ రద్దు చేసి పాసైపోయినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈతో సహా పలు రాష
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది.
AP DSC Candidate s: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీవో జారీ చేసి వారికి పోస్టింగ్ లు ఇస్తామంది. డీఎస్సీ 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుతో వారికి �