Home » ap govt
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తోందని సీరియ్ అయ్యింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్కు..
ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.
కుప్పంకు ఎలా వస్తాడో చూస్తా.. నేనెక్కడికైనా వస్తా..!
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది
ఏపీలో థియేటర్ల సమస్యలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఇంకా చర్చ జరుగుతుంది. అంతే కాక టికెట్ రేట్లని కూడా ఇంకా పెంచాలి అని సినీ పరిశ్రమ నుంచి ఏపీ
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది.