Home » ap govt
కుప్పంకు ఎలా వస్తాడో చూస్తా.. నేనెక్కడికైనా వస్తా..!
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది
ఏపీలో థియేటర్ల సమస్యలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఇంకా చర్చ జరుగుతుంది. అంతే కాక టికెట్ రేట్లని కూడా ఇంకా పెంచాలి అని సినీ పరిశ్రమ నుంచి ఏపీ
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి...
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు.
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎవరికంటే..!