Home » ap govt
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో
ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
చిన్నారుల భద్రత, మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిశ చట్టం ప్రకారం.. రాష్ట�
అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని