Home » ap govt
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.
రాజధానిపై రిపోర్టుపై చంద్రబాబు చేసిన విమర్శలను రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్రావు తప్పు పట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. తమ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇ్చచిన రిపోర్టును.. తాము ఇచ్చా�
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి...రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించిన పథకం ఆరోగ్యశ్రీ. రాష్ట్ర పౌరులకు తెల్ల రేషన్ కార్డు పరిధిలోకి వచ్చే వ్యక్తుల వైద్యానికి ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. 16 మంది సభ్యులతో కమిటీ నియమించింది.
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
ఏపీలో ప్రజల ఇంటికే పలు సేవలు అందించేందుకు కౌంట్డౌన్ మొదలైంది. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త పాలన స్టార్ట్ కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభ�
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 2430 మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఈ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేయగా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ జీవోను వెంటనే వెనక్కు �