Home » ap govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల
నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం బుధవారం(నవంబర్ 13,2019) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే నీలం సాహ్ని కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సీఎస్
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020
టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్ ఉద్యోగులను జగన్ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.